వెంటాడిన ప్రమాదాలు..
రోడ్డు ప్రమాదంలో లాస్యను కబలించిన మృత్యువు..
ఎమ్మెల్యే గా కలిసిరాని కాలం..
(పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్ )
లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి బయటి పడిన ఎమ్మెల్యే లాస్య నందిత నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెంటవ సారి ప్రమాదానికి గురయ్యారు.
మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక యువఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ మృతి చెందారు. లాస్య నందితకు తీవ్రగాయాలు అయ్యాయి.
పది రోజులు గడువక ముందే మరో రోడ్ ప్రమాదానికి గురయ్యారు. ఓఆర్ఆర్ వద్ద డివైడర్ ను ఢీ కొని ఎమ్మెల్యే కారు పల్టీలు కొట్టినట్లు కనబడుతోంది. యువఎమ్మెల్యే లాస్యనందిత అక్కడికక్కడే మృతి .చెందారు
తండ్రి సాయన్న ఆశయాలు నెరవేర్చకుండానే తండ్రి వద్దకి వెళ్లడం అనేది అందరినీ కలిచి వేస్తుంది.
లాస్య నందిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు , మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామనీ ,ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
అలాగే లాస్య నందిత మృతి పట్ల మాజీ మంత్రి ఈటల రాజేందర్ , మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ,పొన్నం ప్రభాకర్ గౌడ్ , కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క , జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ , కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి , వేముల ప్రశాంత్ రెడ్డి ,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి , శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ , మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి , ఎమ్మెల్సీ కవిత , కేశవరావు ,వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న నిర్మాత ఆసంపల్లి శ్రీనివాస్ , మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , మాజీ ఎమ్మెల్సీ , మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న ఆర్ సత్యనారాయణ తో పాటు పలువురు వివిధ పార్టీల నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక యువఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ మృతి చెందారు. లాస్య నందితకు తీవ్రగాయాలు అయ్యాయి.
పది రోజులు గడువక ముందే మరో రోడ్ ప్రమాదానికి గురయ్యారు. ఓఆర్ఆర్ వద్ద డివైడర్ ను ఢీ కొని ఎమ్మెల్యే కారు పల్టీలు కొట్టినట్లు కనబడుతోంది. యువఎమ్మెల్యే లాస్యనందిత అక్కడికక్కడే మృతి .చెందారు
తండ్రి సాయన్న ఆశయాలు నెరవేర్చకుండానే తండ్రి వద్దకి వెళ్లడం అనేది అందరినీ కలిచి వేస్తుంది.
లాస్య నందిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు , మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామనీ ,ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
అలాగే లాస్య నందిత మృతి పట్ల మాజీ మంత్రి ఈటల రాజేందర్ , మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ,పొన్నం ప్రభాకర్ గౌడ్ , కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క , జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ , కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి , వేముల ప్రశాంత్ రెడ్డి ,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి , శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ , మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి , ఎమ్మెల్సీ కవిత , కేశవరావు ,వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న నిర్మాత ఆసంపల్లి శ్రీనివాస్ , మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , మాజీ ఎమ్మెల్సీ , మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న ఆర్ సత్యనారాయణ తో పాటు పలువురు వివిధ పార్టీల నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.